ఒకప్పుడు తెలంగాణలో వాగులు, వంకలు ఎండిపోయి,
చెరువులు, కుంటలన్నీ ముళ్ల పొదలతో నిండిపోయి నీళ్లు లేక నెర్రెలుబారి ఉండేవి.
ప్రజలు గుక్కెడు నీటి కోసం తండ్లాడేది.
కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అపర భగీరథుడు కేసీఆర్ గారు జలసంరక్షణ కోసం తీసుకున్న చర్యలతో
చెరువులు, కుంటలు మత్తళ్లు దూకి, భూగర్భ జలాలు పైపైకి ఉప్పొంగి, జలసవ్వడులు వినిపిస్తున్నాయి.
మిషన్ భగీరథ ద్వారా మండుటెండల్లోనూ ప్రతి గ్రామానికి, గడప గడపకు నల్లా నీటిని ఇచ్చి ప్రజల దాహార్తిని తీర్చిన కేసీఆర్!