తెలంగాణలో భూముల విలువలను సవరించబోతున్నామని, మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేశారు.