మూసీ కాదు బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ అంటూ కొంతమంది తెలివితేటలు అన్ని ప్రయోగించి ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారు. గాంధీ విగ్రహానికి రూ.5,000 కోట్లు ఖర్చు పెడుతున్నామని అపోహలు సృష్టిస్తున్నారు. వాస్తవానికి గాంధీ విగ్రహానికి అయ్యే ఖర్చు సుమారు రూ.70 కోట్లు మాత్రమే. బీఆర్ఎస్ హయాంలో రూ. 200 కోట్లు ఖర్చుపెట్టి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దానికి మేము ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. ఎందుకంటే ఈ సమాజానికి అంబేద్కర్ గారు, గాంధీ గారి ఐడియాలజీ కావాలి. యావత్ ప్రపంచంలో శాంతి ద్వారా ఒక యుద్ధాన్ని గెలవచ్చని నిరూపించిన మహనీయుడు మహాత్మా గాంధీ గారు మాత్రమే..
శ్రీ రేవంత్ రెడ్డి గారు
ముఖ్యమంత్రివర్యులు
Anumula Revanth Reddy
#TelanganaGovernment
#MusiRiver
#musibeautification
#musiriverrevival
#futureofmusi
#musicdevelopment
#PrajaPrabhutvam
#TelanganaRising