ఈవిఎమ్ ట్యాపింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ సీఎం
దేశ రాజధాని ఢిల్లీ సీఎం రేఖ గుప్తా ఈవిఎమ్ ట్యాపింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అధికార బీజేపీపై ఈవిఎమ్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.
dishadaily.com