💥💥💥

Joined October 2025
706 Photos and videos
Pinned Tweet
😭😭😭
1
8
1,431
Arjun retweeted
Yekkada padithe akkada fans 🔥

20
132
950
Arjun retweeted
According to that karri pakodi తెలుగు, English हिन्दी and TELANGANA languages🤡
Coastal Andhra has its own dialects. Uttarandhra has its own dialects. Rayalaseema has its own dialects. Telangana has its own dialects. What unites them all is one beautiful language, Telugu.
2
2
28
705
ఓహో లైల ఓ చారుశీలా కోపమేలా మనకేలా గోల మందారమాలా మాపటేళా 😃
2
5.49 లక్షల మంది రాస్తే 13,343 మంది మెయిన్స్ కి క్వాలిఫై అయ్యారా 😲 అంత టఫ్ గా ఇస్తే ఎలా రా మరి 🚶🚶 #UPSC
191
Arjun retweeted
As part of Sena Prasthan –For the National Integrity ( Sena Prasthanam - Desha Samagratha Kosam) , I stood at the National War Memorial with profound humility and reverence, paying tribute to the brave men and women of our Armed Forces who made the ultimate sacrifice in service of Bharat. Every name etched there reflected extraordinary courage, selfless devotion, and unwavering commitment to the nation. Their sacrifice has safeguarded our freedom, protected our sovereignty, and strengthened the unity and integrity of India. Standing before that sacred memorial, I was reminded that the strength of Bharat lies not only in its achievements, but also in the valor of those who placed the nation above self and duty above all else. With deep gratitude, I bowed to our fallen heroes and drew inspiration from their legacy. May their courage continue to guide us, their sacrifice continue to unite us, and their spirit continue to strengthen our resolve to build a strong, secure, and united Bharat. Jai Hind. @PMOIndia @HMOIndia @DefenceMinIndia @salute2soldier
102
2,061
6,711
56,958
నేషనల్ వార్ మెమోరియల్ ను సందర్శించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు •అమర స్థూపం వద్ద వీర జవాన్లకు ఘన నివాళి •త్యాగచక్ర గోడలపై తెలుగు సైనికుల ఫలకాలకు అంజలి ఘటించిన ఉప ముఖ్యమంత్రివర్యులు భారత సైనికుల త్యాగం, ధైర్యం, దేశభక్తికి చిరస్మరణీయ ప్రతీకగా నిలిచే ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ ను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు సందర్శించారు. అమరస్థూపం వద్ద వీర జవాన్లకు పుష్పగుచ్ఛం సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ వందనం సమర్పించారు. కల్నల్ ఆర్.కె. ఆనంద్ , కెప్టెన్ రోహిత్ గార్గ్ నేతృత్వంలో ఈ వందన సమర్పణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు దేశ భద్రత కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల జీవితాలను సైనికాధికారులను వివరిస్తుంటే శ్రద్ధగా ఆలకించారు. సైనికుల ప్రాణత్యాగాల తాలూకు ఔన్నత్యాన్ని తెలుసుకునే అవకాశం దక్కడం, వారికి నివాళులు అర్పించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు. అనంతరం వార్ మెమోరియల్ లో త్యాగచక్ర పేరిట అమర జవాన్ల పేర్లతో చెక్కిన వివరాలను సందర్శించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వీర జవాన్ శ్రీ జి.ఎన్.ఆర్. సతీష్ తదితరుల పేర్లతో చెక్కిన గోడలకు నివాళులు అర్పించారు. సౌర్య చక్ర శ్రీ రాజ్ కుమార్, హావల్దార్ అరుణ్ కుమార్ ల పేర్ల వద్ద పుష్పాలు ఉంచి అంజలి ఘటించారు. అనంతరం వార్ మెమోరియల్ సందర్శనకు గుర్తుగా డిజిటల్ బుక్ లో సంతకం చేశారు. వార్ మెమోరియల్ లో నాలుగు స్మారక చక్రాల విశేషాలను సైనికాధికారులను అడిగి తెలుసుకున్నారు. నిత్యం వేలాది మంది నేషనల్ వార్ మెమోరియల్ ను సందర్శించి తమకు ఇష్టమైన వీర జవాన్ల పేర్లు లిఖించిన గ్రానైట్ ఫలకాలకు నివాళులు అర్పిస్తూ ఉంటారని, వార్ మెమోరియల్ కి వచ్చే వారంతా దీన్ని ఓ దేవాలయంలా భావిస్తారని మిలటరీ అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు, జనసేన పార్లమెంటు సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు, శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు, శ్రీ లింగమనేని రమేష్ గారు, శాసన మండలి సభ్యులు శ్రీ కొణిదల నాగబాబు గారు, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ ఆనంద్ సాయి గారు, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి గారు, తెలంగాణ ఇంఛార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారు తదితరులు వార్ మెమోరియల్ సందర్శించిన వారిలో ఉన్నారు. (1/4)
7
442
1,552
13,165
సొంత ఊరిలో అన్నీ పోగొట్టుకొని బ్రతుకుదెరువు కోసం సిటీకి వచ్చాం.. ఇప్పుడు ఈ సిటీని వదిలేసి పోగొట్టుకున్నవి కొనుక్కోటానికి మళ్ళీ సొంత ఊరుకి వెళ్తున్నాం 🙌
10
97
7,308
Arjun retweeted
Heart is full ♾️
179
3,987
28,191
183,540
కలలకు భయపడి పోయాను నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను 😥
3
13
634
Arjun retweeted
శ్రీ రమణ గోగులకు జన్మదిన శుభాకాంక్షలు సంగీత దర్శకుడు, మిత్రుడు శ్రీ @RamanaGogula కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నేను నటించిన ‘తమ్ముడు’, ‘బద్రి’ సినిమాలకు శ్రీ రమణ అందించిన బాణీలు ప్రేక్షకులను మెప్పించాయి. ఆ బాణీలలోని కొత్తదనం యువతను ఆకట్టుకొంది. గానంలోని విభిన్న శైలి ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. ఐ.ఐ.టి. ఖరగ్ పూర్ లో ఎం.టెక్ చదివి, అమెరికాలో ఎమ్మెస్ చేసిన విద్యావంతుడు శ్రీ రమణ గోగుల. ఓ వైపు సినీ రంగంలో తన సృజనాత్మకతను చాటుతూనే వెంచర్ క్యాపటలిస్టుగా, టెక్నాలజీ సంస్థల నిర్వాహకుడిగా రాణిస్తున్న శ్రీ రమణ గోగులకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, సంతోషాలు అందించాలని భగవంతుణ్ణి కోరుకొంటున్నాను. - @PawanKalyan
28
1,049
5,917
163,600
Police verification lekunda passport thesukune vadike oka range untundhi 😄😄
2
141
అసలు లైఫ్ లో సెటిల్ అవ్వటం అంటే ఏంటి..?? జాబ్, ఓన్ హౌస్, బ్యాంక్ బ్యాలెన్స్, కార్ ఇవేనా? ఇవి కాకుండా ఇంకా ఏమన్నా ఉంటుందా...?? ఇవన్నీ ఉన్నా కూడా satisfaction లేకపోతే ఏం చెయ్యాలి ??
3
176
Arjun retweeted
"రెండు తెలుగు రాష్ట్రాలు భారతీయత వైపు అడుగు వేయాలి"
56
868
3,166
23,968
Arjun retweeted
రాష్ట్ర భవిష్యత్తుని నిర్మించే ప్రక్రియకి ఒక బలమైన నాయకత్వం అవసరం. ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఒక రోజులో పుట్టదు. అది గ్రామ సభల్లో, పంచాయతీల్లోనే రూపుదిద్దుకుంటుంది. పంచాయతీ రాజ్ వ్యవస్థ కేవలం ఒక స్థానిక పరిపాలనా వ్యవస్థ కాదు. అది నాయకత్వాన్ని తయారు చేసే ప్రజాస్వామ్య పాఠశాల. గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు తన ప్రయాణాన్ని స్థానిక సంస్థల నుంచే ఒక మున్సిపల్ కౌన్సిలర్ గా మొదలుపెట్టారు. లీడర్ షిప్ అంటే కేవలం రాజకీయ నాయకత్వం కాదు. డాక్టర ఏపీజే అబ్దుల్ కలాం గారు నాయకుడు, మనమంతా గౌరవించే శ్రీ ఎస్.ఆర్. శంకరన్ గారు పాలనాపరంగా గొప్ప నాయకుడు. గొప్ప ఉపాధ్యాయుడు, నిజాయితీగల అధికారి కూడా నాయకులే. పంచాయతీని బలోపేతం చేసే సర్పంచ్ అందరికంటే బలమైన నాయకుడు. భారత దేశంలో మహిళా రాజకీయ నాయకత్వానికి అతిపెద్ద విశ్వ విద్యాలయం పంచాయతీరాజ్ వ్యవస్థ. 50 శాతం మహిళా రిజర్వేషన్ ద్వారా వేలాది మంది మహిళా నాయకులు స్థానిక సంస్థల ద్వారా ముందుకు వస్తున్నారు. స్వయం సహాయక బృందాల ద్వారా మహిళలు సామాజిక, ఆర్ధిక నాయకత్వాన్ని చేపడుతున్నారు. వెనుకబడిన తరగతులు, యువత నుంచి నాయకత్వం వస్తుంది. యువత మొదటి అడుగు గ్రామ స్థాయిలోనే వేయాలి. • గ్రామ సభతో ప్రతి గడపకు ప్రజాస్వామ్యం అభివృద్ధికి మొదటి అర్హత స్థిరత్వం. రాష్ట్రంలో గత రెండేళ్లుగా ఏర్పడిన రాజకీయ స్థిరత్వం గ్రామాభివృద్ధికి బలమైన పునాది వేసింది. ఎన్డీఏ నిర్ణయాలతో స్పష్టత వచ్చింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం బలపడింది. ఆ స్థిరత్వం ఆధారంగా గ్రామాన్ని పరిపాలనా కేంద్రంగా నిలబెట్టే ప్రయత్నం ప్రారంభించాం. అందులో భాగంగా 13,326 పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించాం. ప్రజాస్వామ్యాన్ని ప్రతి గడపకు తీసుకువెళ్లాం. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించాం. స్థానిక అవసరాలకు తగిన విధంగా విధి విధానాలకు రూపకల్పన చేశాం. గ్రామ పంచాయతీల పరిపాలనా సామర్థ్యాన్ని బలోపేతం చేశాం. పల్లెపండుగను ప్రజా ఉద్యమంగా మార్చాం. రాజకీయాలకు అతీతంగా స్థానిక నాయకత్వానికి పోయిన గౌరవాన్ని తిరిగి నిలబెట్టాం. స్వర్ణ పంచాయతీ దిశగా ప్రయాణం ప్రారంభించాం. ప్రతి ఆలోచనా సిద్ధాంతంగా మిగిలిపోకూడదు, ఫలితంగా కనబడాలన్నదే స్వర్ణ పంచాయతీ. ఇందుకు ఒక ఉదాహరణ. తిరుపతి జిల్లా పరిధిలోని శ్రీనివాసపురం పంచాయతీలో స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆస్తుల వివరాలు శాస్త్రీయంగా నమోదు చేశాం. ఇప్పటి వరకు పంచాయతీ రికార్డులలో కనిపించని ఆస్తులు మొదటిసారి వ్యవస్థల్లో కనిపించాయి. ఆస్తుల సంఖ్య 1,291 నుంచి 1,356కి పెరిగింది. ఫలితంగా పంచాయతీ ఆధాయ సామర్థ్యం రూ. 75 లక్షల నుంచి రూ. 1.66 కోట్లకు పెరిగింది. ఒక్క రూపాయి పన్ను పెంచలేదు. కేవలం స్వర్ణ పంచాయతీ పోర్టల్ లో ఆస్తుల వివరాలు మాత్రమే అప్డేట్ చేశాం. వ్యవస్థలు సరిగా పని చేస్తే గ్రామాలు ఎంతటి సామర్థ్యాన్ని సృష్టించగలవో చెప్పే ఉదాహరణ ఇది. భారత దేశపు అభివృద్ధి ప్రయాణంలో తదుపరి అడుగు ఇక్కడే ఉంది. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణం పార్లమెంటు భవనం నుంచి కాదు. 2.6 లక్షల గ్రామ పంచాయతీల నుంచి ప్రారంభం అవుతుంది. భారత దేశ భవిష్యత్తు పార్లమెంటులో మాత్రమే కాదు. గ్రామ పంచాయతీల్లో కూడా రాయబడుతుంది. ఒక చిన్న వాగు మొదట తన పరిసరాల్లోని భూములకు నీరందించి తదుపరి నదుల్లో కలుస్తుంది. అలాగే ప్రతి పంచాయతీ ముందుగా తన పరిధిలోని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడే మండలం, జిల్లా, రాష్ట్రం, తద్వారా దేశం బలపడుతుంది. రెండేళ్ల క్రితం ప్రజలు మాకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చారు. అది కేవలం అధికార బదిలీ కాదు. నమ్మకం బదిలీ. నమ్మకాన్ని నిలుపుకోవడం మన బాధ్యత ఈ దిశగా పని చేస్తన్నాం. నిధుల కోసం, విధానాల కోసం నేను పోరాడగలను. అధికారాల కోసం పోరాడగలను. అయితే ప్రజల భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి సాధ్యపడదు. ప్రజలు పార్టీని కాకుండా వ్యవస్థల్ని నమ్మాలి. పార్టీలు వ్యవస్థల్ని బలోపేతం చేయడానికి ఉండాలి. నాయకులను కాకుండా సంస్థలను, వ్యక్తులను కాకుండా విలువలను నమ్మాలి. అప్పుడే ప్రజాస్వామ్యం శాశ్వతం అవుతుంది. ఏ పార్టీ నాయకులు అయినా వ్యవస్థల్ని బలోపేతం చేసే దిశగా, విలువల్ని కాపాడే దిశగా, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తే కూటమికి తిరుగుండదు. అప్పుడు మాత్రమే గ్రామస్వరాజ్యం సాధ్యం అవుతుంది. సామాజిక విశ్వాసం పునరుద్ధరణ జరుగుతుంది. అప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుంది. గ్రామం బలపడితేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది. ప్రజాస్వామ్యం బలపడితే దేశం బలపడుతుంది. అందుకే మా ప్రయాణం కేవలం ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం కాదు. దేశాన్ని నిర్మించడం కోసం. మనం తీసుకునే నిర్ణయాలు వచ్చే ఎన్నికల గురించి కాకుండా భవిష్యత్ తరాల కోసం ఉండాలి. అదే ప్రజాస్వామ్యం, అదే సుస్థిర అభివృద్ధి, వికసిత్ భారత్ కు మార్గం. రాబోయే తరాలు గర్వించే సమాజాన్ని నిర్మించడం కూటమి బాధ్యత.
1
276
891
6,494
Arjun retweeted
98
655
9,172
527,517
Arjun retweeted
Two years of the NDA government in Andhra Pradesh, built on hard work, service, and the inspiring leadership of Sri @narendramodi garu, @ncbn garu and our leader @PawanKalyan garu. Grateful for the opportunity to walk this path for our people.🙏🏻 @JanaSenaParty
12
846
4,288
24,201
Happy Birthday anna @YoursGopichand 💐
1
20
127
23
955
6,370
45,026
Avoid UPI payments one month 😜 చేతిలో క్యాష్ ఉంటే సైడ్ బిజినెస్ పెట్టుకోవచ్చు ఫ్యూచర్ లో హ్యాండ్ క్యాష్ ఎవరి దగ్గరా ఉండదు అంతా UPI మయం... 🙏
1
20
Arjun retweeted
In 1 HOUR TOTAL INTERNET 🛜 SECTION UNDER FIRE 🔥 It’s gonna Be a IGNIGHT 💥💥💥💥 #KingOfChaos #NBK111 🏆🔥
32
515
5,836
65,753