వైఎస్ జగన్ క్రిస్టియన్ ఏ కావచు కాని అతను హిందూ సంప్రదాయాన్ని గౌరవిస్తు హిందూ దేవాలయాల కోసం ఏమి ఎన్ని చేసాడో తెలుసుకోండి. లేదూ కాదు మా రక్తం పసుపు అంటారా, మేము భానిసలం అంటారా... మీ బుర్రలో కూడా పసుపు ఉంటే ఎవ్వరు ఏమి చేయలేరు. మీ ఖర్మ అంతే🙏
2013 లో పాదయాత్ర చేస్తున్న సమయం లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే క్రైస్తవుల అభ్యున్నతికి, వారి సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు.