Official Handle of west godavari district police. please don't report crime here. In case of emergency please #dial100, #dial112

Joined July 2024
555 Photos and videos
Pinned Tweet
The West Godavari district police officers were honored with the prestigious ABCD (Award for Best Crime Detection) award by the State DGP, Sri Harish Kumar Gupta, for solving the sensational case of corpse parcel distribution in Yandagandi village, Undi Mandal, in record time. #AdnanNayeemAsmiIPS #WestGodavariPolice #CrimeDetection #LawAndOrder #ABCDAward #PoliceExcellence #PublicSafety #CrimeSolved #DGPRecognition #StateLevelAchievement @APPOLICE100
3
4
11
2,307
West Godavari Police conduct awareness programmes on Women & Child Safety for students. Shakti Teams sensitise students on safety apps, cyber crimes, POCSO Act & reporting mechanisms. #WomenSafety #ChildSafety #CyberAwareness #ShaktiTeams @APPOLICE100
12
Police conducted awareness programmes for school students on women & child safety in West Godavari. Shakti Teams explained Shakti App, cyber safety & POCSO Act. #WomenSafety #ChildSafety #ShaktiTeams #WestGodavariPolice @APPOLICE100
19
West Godavari SP received 21 petitions in PGRS, directed officers for timely justice and strict action on negligence. #WestGodavariPolice #PGRS #CitizenService @APPOLICE100
29
West Godavari Police sensitise public on Women & Child Safety, Shakti App, Cyber Safety & POCSO Act through Shakti Teams. #WomenSafety #ChildSafety @APPOLICE100
18
West Godavari Police conducted awareness programmes on women & child safety through Shakti Teams at Palakollu, Elamanchili & Bhimavaram, covering Shakti App, cyber safety & POCSO Act. #WomenSafety #ChildSafety #APPolice @APPOLICE100
24
West Godavari Police held awareness drives on women & child safety, Shakti App, cyber safety & POCSO. #WomenSafety #ChildSafety #ShaktiApp #CyberSafety #POCSO #WGPolice @APPOLICE100
24
West Godavari Police conducted district-wide awareness drives on women & child safety. Shakti App, cyber safety & POCSO Act explained to empower and protect. #WestGodavariPolice #WomenSafety #ChildSafety #ShaktiApp #CyberSafety #POCSO #APPolice @APPOLICE100
16
Eluru Range IG and West Godavari SP reviewed security arrangements for Hon’ble CM’s June 8 visit to Siddantham. #APPolice #PublicSafety #CMVisit #Bandobust @APPOLICE100
1
1
51
West Godavari District SP Adnan Nayeem Asmi felicitated and bid a warm farewell to 11 police personnel and staff on their retirement, recognizing their 35–40 years of dedicated service, commitment, and contribution to public safety. He wished them a healthy, peaceful,
1
51
జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు. తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు భీమవరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి.
1
79
అభ్యున్నతికి ఆయన చేసిన కృషి నేటికీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. నటనలో పౌరాణిక, జానపద, సాంఘిక పాత్రలతో మూడు తరాల ప్రేక్షకులను అలరించడమే కాకుండా, తన కఠిన క్రమశిక్షణతో మరియు ప్రజా సేవలో చూపిన నిబద్ధతతో ఆయన ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచారని ఎస్పీ గారు గుర్తు చేశారు.
1
46
ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ శ్రీ  ఎం.వి.వి సత్యనారాయణ గారు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ కె.వి.వి.ఎన్ సత్యనారాయణ గారు, పోలీసు సిబ్బంది పాల్గొని, ఎన్.టి.ఆర్. గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి తమ నివాళులర్పించారు. @APPOLICE100
197
Mogalturu Police Save Youth’s Life After Sudden Fits at Perupalem Beach Mogalturu Police and Marine Police personnel saved the life of a youth who collapsed after suffering epileptic fits at Perupalem Beach. Hyderabad resident Bakka Mahesh (27) suddenly lost consciousness while bathing with friends at the beach. On-duty Constable P. Satyanarayana and Marine Police staff rushed to the spot, provided emergency first aid, and shifted him for immediate medical treatment. Due to their timely response, the victim is now safe. The victim and his family thanked the police personnel for their swift action and life-saving support. District SP specially appreciated the Mogalturu Police and Marine staff for their dedication and prompt response. #AndhraPradeshPolice #MogalturuPolice #MarinePolice #PerupalemBeach #PoliceService #LifeSaved #EmergencyResponse #PublicSafety #WestGodavariPolice @APPOLICE100 @HomeMinisterAP
119
Government Whip & Tadepalligudem MLA Bolisetti Srinivas donated a new Mahindra Bolero vehicle to Tadepalligudem Rural Police Station from his personal funds to strengthen patrolling and public safety. The vehicle was inaugurated by Adnan Nayeem Asmi, who appreciated the MLA’s continuous support towards strengthening police infrastructure and smart policing. #Tadepalligudem #WestGodavariPolice #AndhraPradeshPolice #SmartPolicing #PolicePatrol #PublicSafety @APPOLICE100
2
74
*పెరుపాలెం బీచ్‌లో తప్పిపోయిన ఏడేళ్ల బాలికను సకాలంలో గుర్తించి, సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన మొగల్తూరు పోలీసులు......* *ఫిర్యాదు అందిన వెంటనే అప్రమత్తమై, బాలికను క్షేమంగా తిరిగి అప్పగించిన పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన బాలిక తల్లిదండ్రులు.....* పెరుపాలెం బీచ్‌లో తప్పిపోయిన ఏడేళ్ల బాలికను మొగల్తూరు పోలీసులు సకాలంలో స్పందించి, గాలింపు చేపట్టి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ ఉదంతంపై బాలిక తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ, సకాలంలో స్పందించిన పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వివరాల్లోకి వెళ్తే, పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం, కవిటం గ్రామానికి చెందిన తాడిపర్తి రాజబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఉదయం పెరుపాలెం బీచ్‌ను సందర్శించారు. బీచ్‌లో స్నానం చేస్తుండగా, అదే సమయంలో వారి ఏడేళ్ల కుమార్తె సుస్మిత అదృశ్యమైంది. తన కుమార్తె కనిపించడం లేదని ఆందోళన చెందిన రాజబాబు, వెంటనే అక్కడే విధుల్లో ఉన్న మొగల్తూరు పోలీస్ కానిస్టేబుల్ పి. సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన వెంటనే కానిస్టేబుల్ పి. సత్యనారాయణ గారు అత్యంత అప్రమత్తతతో గాలింపు చర్యలు చేపట్టారు. బీచ్ వెంబడి క్షుణ్ణంగా పరిశీలిస్తుండగా, మొళ్ళపర్రు బీచ్ వైపు ఉన్న హంస రెస్టారెంట్ సమీపంలో ఒంటరిగా ఉన్న బాలికను గుర్తించారు. వెంటనే ఆమెను సురక్షితంగా తన తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. తమ బిడ్డను తిరిగి అప్పగించిన పోలీసు సిబ్బందిని చూసి తల్లిదండ్రులు ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా వారు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారికి మరియు మొగల్తూరు పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. అప్రమత్తతతో వ్యవహరించి, బాలికను కాపాడిన మొగల్తూరు పోలీసు సిబ్బంది పనితీరును జిల్లా ఉన్నతాధికారులు అభినందించారు. పెరుపాలెం బీచ్‌కు విచ్చేసే పర్యాటకులు, ముఖ్యంగా చిన్నపిల్లలతో వచ్చే తల్లిదండ్రులు వారి పట్ల నిరంతరం పర్యవేక్షణ కలిగి ఉండాలని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన సరిదిద్దుకోలేని పొరపాటు చేసినవాళ్లు అవుతారని, అత్యవసర సమయాల్లో తక్షణ సహాయం కోసం స్థానిక పోలీసులకు లేదా డయల్ 100/112 కు సమాచారం అందించాలని జిల్లా పోలీసు యంత్రాంగం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది. @APPOLICE100
30
*పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు కార్యాలయంలో వార్షిక తనిఖీలు నిర్వహించిన ఏలూరు రేంజ్ ఐ.జి శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్ ఐ.పీ.ఎస్., గారు.....* మే 26, మంగళవారం నాడు గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్, ఐ.పి.ఎస్. గారు వార్షిక తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయానికి విచ్చేసిన ఐ.జి. గారికి, జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐ.పి.ఎస్. గారు మరియు ఇతర పోలీసు ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛం అందించి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం, పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఐ.జి. గారు, కార్యాలయ ఆవరణను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో భాగంగా, జిల్లా పోలీసు కార్యాలయంలోని వివిధ విభాగాల పనితీరును ఐ.జి. గారు క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా కార్యాలయ రికార్డుల నిర్వహణ, క్రమశిక్షణ, సిబ్బంది హాజరు, మరియు పరిపాలనాపరమైన ఫైళ్ల కదలికల వంటి కీలక అంశాలను ఆయన లోతుగా సమీక్షించారు. అనంతరం జరిగిన సమావేశంలో, గడిచిన సంవత్సర కాలంలో జిల్లాలో నమోదైన నేరాల గణాంకాలు, దర్యాప్తు పురోగతి, మరియు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి తీసుకున్న చర్యల గురించి నివేదికలను ఆయన సమీక్షించారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాల కట్టడికి తీసుకుంటున్న చర్యలు, కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు, శాంతిభద్రతల పరిరక్షణ కోసం అమలు చేస్తున్న వ్యూహాలు మరియు నేరాల నియంత్రణలో పోలీసు విభాగం తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఐ.జి. గారు అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ....., ప్రజల భద్రతే పరమావధిగా పోలీసు వ్యవస్థ పనిచేయాలని, బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం చేయడంలో ఎటువంటి అలసత్వం వహించకూడదని స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ నేరాల గుర్తింపు మరియు కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా, సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని మరియు విధి నిర్వహణలో నిబద్ధత, పారదర్శకతను పాటిస్తూ ప్రజలతో మమేకం కావాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో భీమవరం డీఎస్పీ శ్రీ రఘువీర్ విష్ణు గారు, నర్సాపురం డీఎస్పీ శ్రీ ఎం. సుధాకరరావు గారు, తాడేపల్లిగూడెం డీఎస్పీ శ్రీ డి. విశ్వనాథ్ గారు, జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ శ్రీ  ఎం.వి.వి సత్యనారాయణ గారు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ కె.వి.వి.ఎన్ సత్యనారాయణ గారు, ఇతర పోలీసు అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. @APPOLICE100
1
45
*జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి , ఐపీఎస్., గారు.* *నేటి పోలీసు “పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం” కార్యక్రమంలో 18 అర్జీల స్వీకరణ.* *నిర్ణీత గడువులోగా బాధితులకు న్యాయం జరగాలి..........* *ప్రజా ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించం................* *:-  జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి , ఐపీఎస్., గారు.* పోలీస్ స్టేషన్లకు వచ్చే సామాన్యుల సమస్యల పట్ల స్పందించడంలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించకూడదని, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి, ఐ.పి.ఎస్ గారు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం గొల్లలకోడేరులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" (మీకోసం) కార్యక్రమంలో ఎస్పీ గారు స్వయంగా ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఫిర్యాదుదారులతో ముఖాముఖిగా మాట్లాడి, వారి సమస్యల పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎస్పీ గారు మాట్లాడుతూ........, ప్రజలు ఎంతో నమ్మకంతో పోలీస్ శాఖను ఆశ్రయిస్తారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్ఘాటించారు. స్వీకరించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కేవలం తాత్కాలిక ఉపశమనం కాకుండా, సమస్య మళ్లీ పునరావృతం కాకుండా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. సమస్యను విన్న వెంటనే సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో ఎస్పీ గారు స్వయంగా ఫోన్లో మాట్లాడి, బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ వారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి మొత్తం 18 అర్జీలు వచ్చాయి. ఇందులో ప్రధానంగా కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు వంటి సివిల్ వివాదాలతో పాటు.. ఆధునిక కాలంలో సవాలుగా మారుతున్న సైబర్ మోసాలు, ఆన్‌లైన్ మోసాలు, అధిక వడ్డీల వేధింపులు మరియు ప్రేమ పేరుతో మోసం వంటి అంశాలపై బాధితులు ఎస్పీ గారికి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ప్రతీ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన ఎస్పీ గారు, చట్టపరంగా న్యాయం చేస్తామని బాధితులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ కె.వి.వి.ఎన్ సత్యనారాయణ గారు మరియు ఇతర కార్యాలయ పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు. @APPOLICE100
40