Yuvajana Sramika Rythu Congress Party is a political party from Andhra Pradesh, founded by @ysjagan

Joined February 2011
47,213 Photos and videos
Pinned Tweet
🚨 #MegaDSCScam సీబీఐ విచారణ అడిగే దమ్ము లేదు కానీ, కుంటిసాకులతో డైవర్ట్‌ చేయాలని చూస్తారా @JaiTDP ? డీఎస్సీ డార్క్‌ ఆపరేషన్‌మీద మేం వేసిన అనేక ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు లేవు. విద్యాశాఖమంత్రి @naralokesh కి బయటకు వచ్చి మాట్లాడే ధైర్యం లేదు. దీన్ని డైవర్ట్‌ చేయడానికి మీ పచ్చ సైకోలు నానా ప్రయత్నంచేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో పోస్టుచేసిన ఆ ఫొటో టైంలైన్‌ చూస్తే.., అది ఏడేళ్ల కిందటిది. నిర్ధారణలేని ఫొటో చూపించి డీఎస్సీ స్కాం నుంచి తప్పించుకోవాలనుకుంటారా? లక్షల మందికి యువతకు చేసిన అన్యాయాన్ని దాచేయడానికి కుంటిసాకులు వెతుక్కుంటారా? మీకు దమ్మూ..ధైర్యం ఉంటే సీబీఐ విచారణకు ఆదేశించండి. ఇంటర్ నెట్ లో సెర్చ్ చేస్తే.. అతని స్నేహితులంతా టీడీపీ వారే కనిపిస్తున్నారు కదా? (కింద వీడియో చూడండి) రెడ్‌బుక్‌ రాజ్యాంగం మా నాయకులపై ఎన్నోసార్లు బుసలు కొట్టింది. తప్పులు చేయకున్నా అన్యాయంగా కేసుల్లో ఇరికించి అనేకమందిని జైలుకు పంపింది. అలాంటిది ఇప్పుడు సీబీఐ విచారణ అడిగితే మీనమేషాలు ఎందుకు? ఆ వీడియోకాల్‌ ఉదంతం మీద 2025 ఆగస్టులో కేసుపెట్టి 10 నెలలకు పైగా గడిచినా, మీరు ఎందుకు విచారణను ముందుకు తీసుకెళ్లలేదు? ఒక ఫోన్‌ నంబర్‌ చూపిస్తే, అది ఎవరిదో పోలీసులు ఇట్టే చెప్తారు. అలాంటి @APPOLICE100 FIR కాపీలోని 7A కాలమ్ లో అనుమానితుడు అని ఎందుకు రాశారు? ఆలస్యం ఎందుకు జరిగిందన్న కాలమ్‌లో అత్యున్నతాధికారులతో మాట్లాడ్డం వల్లే డిలే జరిగిందని రాశారు. దీని అర్థం విచారణ ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారనే కదా? అలా అడ్డుకున్న తెరవెనుక వ్యక్తులు ఎవరు? ఆన్ లైన్ లో FIR కాపీని నాలుగైదు రోజుల క్రితం వరకు ఎందుకు పెట్టలేదు? ఇన్నాళ్లూ ఆఫ్‌లైన్లో ఎందుకు పెట్టారు? దీనిమీదే మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డిగారు ప్రశ్నించింది? వాటికి సమాధానం చెప్పే ధైర్యంలేదు? ఇప్పటికైనా డీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణకు ఆదేశించే దమ్ము, ధైర్యం మీకు ఉన్నాయా?
మెగా డీఎస్సీ పై, జగన్ చేసిన మెగా మోసం బట్టబయలు.. మెగా డీఎస్సీ పై ఫేక్ ఆరోపణలే కాదు, ఫేక్ ఆధారాలు కూడా చూపిస్తూ జగన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. సొంత బాబాయిపై గొడ్డలి వేటు వేసి గుండెపోటు అంటూ నమ్మించాలని చూసినట్టే ఉంది గొడ్డలి పార్టీ తెలివితేటలు. డీఎస్సీ ఉద్యోగాలు అమ్ముకున్నారు అంటూ జగన్ రెడ్డి ఒక ఆడియో కాల్ ని చూపిస్తూ ట్వీట్ చేసాడు. ఆ ఆడియో కాల్ లో జగన్ చూపించిన ఫోన్ నెంబర్ కొడితే తాడేపల్లి ప్యాలెస్ తాబేదారు నందిగం సురేష్ అనుచరుడు బొంత రోశయ్య బయటపడ్డాడు. ఈ ఫేక్ కాల్ కూడా అటు ఇటు గొడ్డలి పార్టీ కార్యకర్తలను పెట్టి ప్యాలెస్ లోనే రికార్డు చేశారనేది స్పష్టం అయిపోయింది. ఫేక్ చేయడం, ఫేక్ చేసిన ప్రతిసారీ అడ్డంగా బుక్ అయిపోవడం గొడ్డలి పార్టీకి అలవాటుగా మారింది. ఇలా ఫేక్ చేసి లక్షలాది మంది యువత జీవితాలతో ఆడుకున్న జగన్ పై ఇప్పుడు సిబిఐ కేసు పెట్టి, ఈ కుట్ర వెనుక జగన్ చేసిన దారుణాలు బయట పెట్టాలి.. #DSCFakesByYCP #PsychoFekuJagan #AndhraPradesh
3
92
217
6,685
ప్రొద్దుటూరులో మళ్లీ హత్యారాజకీయాలకి బీజం వేస్తున్న టీడీపీ కమలాపురం జెడ్పీటీసీ సుమిత్ర గారి భర్త తురకపల్లి రాజశేఖర్ రెడ్డి గారిపై కత్తితో దాడి ఆరుబయట ఫోన్ లో మాట్లాడుతుండగా దాడి చేసిన దుండగుడు. పది పోట్లకు పైగా పొడిచి పారిపోయిన వైనం. దాంతో స్పృహ కోల్పోయిన తురకపల్లి రాజశేఖర్ రెడ్డి గారిని హుటాహుటిన ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు #TDPGoons
2
49
135
2,182
ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం ద్వారా ఎంతోమందికి పున‌ర్జ‌న్మ ప్ర‌సాధించిన దేవుడు దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి గారు. #YSRForever
2
21
61
940
తాడేపల్లి ఎస్‌ఐఆర్‌పై పూర్తి అప్రమత్తతతో పనిచేయాలి: సజ్జల రామకృష్ణారెడ్డి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్‌) అత్యంత కీలకమైన ప్రక్రియ అని, పార్టీ శ్రేణులు పూర్తి అప్రమత్తతతో పనిచేస్తూ వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను కాపాడుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ పరిశీలకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కోఆర్డినేషన్), రాష్ట్ర కార్యదర్శులు (కోఆర్డినేషన్), ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, అసెంబ్లీ పరిశీలకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన “వెన్నుపోటుకు రెండేళ్లు” నిరసన కార్యక్రమాల విజయాన్ని సజ్జల ప్రస్తావించారు. ప్రజా ఉద్యమంగా చేపట్టిన ఈ కార్యక్రమాలకు విశేష స్పందన లభించిందని, జూన్ 12న నిర్వహించిన భారీ ర్యాలీలు సూపర్ సక్సెస్ అయ్యాయని చెప్పారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ స్వయంగా ఎప్పటికప్పుడు సమీక్షించారని, పార్టీ నాయకత్వం మొత్తం కార్యక్రమాల్లో భాగస్వామ్యమైందన్నారు. పార్టీ కమిటీల ఏర్పాటు, సమన్వయంతో కూడిన కృషి వల్లే ఈ కార్యక్రమాలు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. రెండేళ్లలోనే తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో ఎంతటి అసంతృప్తి, ఆగ్రహం ఉందో ఈ కార్యక్రమాల ద్వారా స్పష్టమైందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్సార్సీపీ ధీటుగా ఎదుర్కొనేందుకు ఇది మంచి సంకేతమని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం జూన్ 15 నుంచి ప్రారంభం కానుందని, జులై 14 వరకు ఇంటింటి సర్వే కొనసాగుతుందని తెలిపారు. అనంతరం జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల అవుతుందని, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కార ప్రక్రియ పూర్తయ్యాక సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తారని వివరించారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే ఈ ప్రక్రియలో ప్రతి దశ కీలకమని, పార్టీ తరఫున ఏర్పాటు చేసిన కమిటీలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తారని, బీఎల్వోలు, బీఎల్ఏల మధ్య సమన్వయం సమర్థవంతంగా ఉండాలని చెప్పారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించబడకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని, ముసాయిదా దశలోనే అన్ని అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బీఎల్ఏలకు పూర్తి అవగాహన కల్పించాలని, పార్టీ నాయకత్వం మొత్తం యాక్టివ్‌గా ఉండాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో రియల్‌టైమ్ క్లస్టర్ మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, బూత్ స్థాయి నుంచి నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో వార్‌రూమ్ ఏర్పాటు చేసి రోజువారీ సమీక్షలు నిర్వహించాలని సూచించారు. వార్‌రూమ్‌లలో సీనియర్ నాయకులు అందుబాటులో ఉండేలా చూడాలని, అవసరమైన సహాయక బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అసెంబ్లీ స్థాయి, జిల్లా స్థాయి, పార్టీ కేంద్ర కార్యాలయం స్థాయిలో మూడు స్థాయిల్లో వార్‌రూమ్‌లు పనిచేస్తాయని తెలిపారు. రానున్న రెండు నెలలు పూర్తిగా ఫోకస్‌తో పనిచేయాలని, స్థానిక అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. అసెంబ్లీ, పార్లమెంట్ పరిశీలకులు కూడా పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.
18
48
1,553
వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారి పిలుపు మేరకు ఈ వెన్నుపోటు ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలకు, దురాగతాలకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు, ప్రజలు కలిసి ఉద్యమించాం. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్న ప్రభుత్వం ఆడబిడ్డ నిధికి మంగళం పాడేసింది. మహిళలకు రిజర్వేషన్లు అని గొప్పగా చెప్పిన చంద్రబాబు రాజ్యసభ సీటు విషయంలో ఎందుకు రిజర్వేషన్ వర్తింప చేయలేదు? -బొత్స సత్యనారాయణ గారు, శాసనమండలి విపక్షనేత
1
17
57
1,034
స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదం దురదృష్టకరం. సీనియర్లు, అనుభవం ఉన్న కార్మికులను బలవంతపు వీఆర్‌ఎస్ లో పంపారు. అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు అంటున్నారు. అసలు ఈ ప్రమాదం ఎందుకు సంభవించిందో ఒక కమిటీ వేసి తెలుసుకునే ప్రయత్నం అయినా ఈ ప్రభుత్వం చేస్తోందా? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపమని కోరుతూ జగన్ మోహన్ రెడ్డిగారు రాసిన లేఖ పై కూడా ఎల్లో మీడియా దుర్మార్గపు ప్రచారం చేయడం హేయం. -బొత్స సత్యనారాయణ గారు, శాసనమండలి విపక్షనేత
18
61
1,074
రాష్ట్రంలో ప్రస్తుతం క్యాష్‌–రాజేష్‌–లోకేష్‌ అనే సింగిల్‌ విండో పాలన నడుస్తోంది. ఈ కొత్త ఫార్ములాతో పుట్టిన పసిబిడ్డల నుంచి రైతుల వరకు ప్రతి వర్గాన్నీ మోసం చేసి వెన్నుపోటు పొడిచారు. రెండేళ్లలోనే చంద్రబాబు రెండు చేతులు ఎత్తేశారు. రూ.3.60 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. ఆర్థిక లోటును పెంచి ఖజానాను ఖాళీ చేశారు. ఈ రెండేళ్లలో సాధించిన విజయాలు చెప్పుకునే పరిస్థితి కూడా ప్రభుత్వానికి లేదు. నారా లోకేష్‌ విద్యాశాఖ మంత్రిగా విఫలం చెందారు. -తాటిపర్తి చంద్రశేఖర్ గారు, యర్రగొండపాలెం ఎమ్మెల్యే
14
46
842
తిరుపతి విజయోత్సవ సభలో త్రిబుల్‌ ఇంజిన్‌ అయిన చంద్రబాబు, లోకేష్, పవన్‌లు మాట్లాడిన మాటలకు కట్టుబడి రెండేళ్లలో ఒక్క రూపాయి అయినా కరెంట్‌ చార్జీలు తగ్గించినట్లు నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. నిరూపించలేకపోతే చంద్రబాబు, లోకేష్, పవన్‌ కళ్యాణ్‌ తమ పదవులకు రాజీనామా చేస్తారా? పని కంటే ప్రచారానికే ఈ త్రిబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. -తాటిపర్తి చంద్రశేఖర్ గారు, యర్రగొండపాలెం ఎమ్మెల్యే
2
16
80
1,353
తిరుపతి విజయోత్సవ సభతోనే కూటమి ప్రభుత్వం తన వైఫల్యాలను తానే అంగీకరించుకుందని స్పష్టమైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 143 హామీలపై సమాధానం చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. ఏడాదిలో 360 రోజులు ఈ ప్రభుత్వం అప్పుల కోసం వెంపర్లాడుతుందని కాగ్‌ కడిగి పారేసింది కదా? -తాటిపర్తి చంద్రశేఖర్ గారు, యర్రగొండపాలెం ఎమ్మెల్యే
1
11
32
695
వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారి పిలుపు మేరకు ఈ వెన్నుపోటు ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలకు, దురాగతాలకు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు, ప్రజలు కలిసి ఉద్యమించాం. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్న ప్రభుత్వం ఆడబిడ్డ నిధికి మంగళం పాడేసింది. మహిళలకు రిజర్వేషన్లు అని గొప్పగా చెప్పిన చంద్రబాబు రాజ్యసభ సీటు విషయంలో ఎందుకు రిజర్వేషన్ వర్తింప చేయలేదు? -బొత్స సత్యనారాయణ గారు, శాసనమండలి విపక్షనేత
20
68
1,066
.@naralokesh Gen-Z గురించి ఏదేదో మాట్లాడుతున్నారు. జెన్ జీ యూత్ ఐకాన్ జగనన్న. మహిళల రక్షణ విషయంలోనూ ఐకానిక్ లీడర్ జగనన్నే. మహిళలను వేధిస్తూ, మోసం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు 2029 లో ప్రతి మహిళా ఒక దుర్గా మాతగా మారుతుందని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. -విడదల రజిని గారు, మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త
2
21
86
2,696
గతంలో పోలవరం వద్ద జయము జయము చంద్రన్న అంటూ మహిళలతో చిడతలు కొట్టిస్తూ పాటలు పాడించుకున్నాడు చంద్రబాబు. అదే ఎన్నికల్లో మహిళలు చంద్రబాబును చాచికొట్టారు. ఈసారి అధికారంలోకి వచ్చాక కూడా చంద్రబాబు మళ్లీ మహిళలను మోసం చేశారు. చంద్రబాబు మోసాలతో కడుపు కాలుతున్న ప్రతి ఒక్కరూ తమ బాధ, ఆక్రోశాన్ని వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమంలో బయటపెట్టారు. -విడదల రజిని గారు, మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త
1
13
43
1,013
ఆడబిడ్డ నిధి పథకం కింద రాష్ట్రంలో మహిళలు ఒక్కొక్కరికీ రెండేళ్లకు కలిపి రూ.36వేలు బాకీ ఉన్నాడు చంద్రబాబు. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెబుతూ మహిళలను మభ్యపెడుతున్నాడు. చంద్రబాబు చెబుతున్న P4 పథకం ఏమీ కాదు. ఆ పేరుపెట్టి ఆడబిడ్డ నిధి ఇవ్వలేనంటూ చేతులెత్తేశాడు చంద్రబాబు. -విడదల రజిని గారు, మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త
18
68
1,020
.@ncbn, @naralokesh, @PawanKalyan మంత్రులు..వీళ్లను ఏది అడిగినా సమాధానం చెప్పుకోలేక గొడ్డలి అని మాత్రమే అంటున్నారు. పథకాల గురించి అడిగితే గొడ్డలి… పాలన గురించి అడిగితే గొడ్డలి.. నిధుల గురించి అడిగితే గొడ్డలి.. జగన్ పేరులో జి ఉంది కనుక గొడ్డలి .. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే చొక్కపట్టుకుని నిలదీయమని యువగళంలో లోకేష్ చెప్పారు. నేడు రాష్ట్రంలో కోట్లాది మంది మహిళలు లోకేష్ కాలర్ పట్టుకుని నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారు. -వరుదు కల్యాణి గారు, ఎమ్మెల్సీ, వైయస్ఆర్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు
2
17
67
973
వైయస్ జగన్ గారి హయాంలో నవరత్నాలు పథకాలకు ఠంచనుగా బటన్ నొక్కుతుంటే బటన్ నొక్కడం మూలనున్న ముసలమ్మ కూడా చేస్తుంది అని మాట్లాడిన చంద్రబాబు, రెండేళ్లు అయినా ఆ మూలన కూర్చునే ముసలమ్మ పని ఎందుకు చేయలేక పోయారు? డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం లేకుండా చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయలేకపోతే కాలర్ పట్టుకు అడగమని చెప్పిన నారా లోకేష్ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు అని డ్రామా ఆడుతున్నారు. -వరుదు కల్యాణి గారు, ఎమ్మెల్సీ, వైయస్ఆర్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు
18
67
1,029
నారా లోకేష్.. నీది నోరా లేక డ్రైనేజా? @naralokesh నోరు తెరిస్తే బూతులు.. కానీ మైక్‌ ముందు మాత్రం నీతులు సభ్య సమాజంలో మహిళలను గౌరవించడం తెలియదు.. అధికారులతో ఎలా మాట్లాడాలో కనీసం అవగాహన లేదు.. నరనరాన అహంకారం. అయినా.. సిగ్గులేకుండా టీడీపీని ఉద్దరించే నాయకుడిగా ఎల్లో మీడియా ప్రతిరోజూ నారా లోకేష్‌కు జాకీలు ఎవరి చెవిలో పూలు పెట్టాలని ఈ నాటకాలు నారా లోకేష్? #CheapFellowLokesh #LooseLokesh #SadistChandraBabu #TDPAntiWomen
17
334
1,062
17,933
కూటమి ప్రభుత్వం తీరుతో విసిగిపోయి సాలూరులో భారీగా వైయస్‌ఆర్‌సీపీలోకి చేరికలు! గత రెండేళ్లుగా మంత్రి సంధ్యారాణి, ఆమె అనుచరుల అరాచకాల్ని భరించలేకపోతున్న సాలూరు నియోజకవర్గ ప్రజలు కేసలి పంచాయతీకి చెందిన దాదాపు 320 కుటుంబాలు మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర గారి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరిక జనంలో తిరుగుబాటు మొదలైంది @ncbn.. ఇవిగో స్పష్టమైన సంకేతాలు @s #EndOfTDP
1
11
53
1,147