వరి సాగులో రైతులు జాగ్రత్తలు పాటించాలి: కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారిణి భాగ్యలక్ష్మి
🔹 వర్షాకాలం నేపథ్యంలో రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు చేయాలని, జిల్లాలో 2.79 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశం ఉందని తెలిపారు.
🔹 వరి సాగు చేసే రైతులు ఖచ్చితంగా స్వల్పకాలిక సన్న రకాలను ఎంచుకోవాలని, అలాగే ఆరుతడి పంటలైన పప్పుధాన్యాలు, నూనెగింజలు, మిల్లెట్స్ సాగుకు మొగ్గు చూపాలని సూచించారు.
#Karimnagar |
#AgricultureNews |
#FarmersGuide