ఒంగోలు నగరంలోని అద్దంకి బస్ స్టాండ్ నందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్బంగా వారి విగ్రహానికి నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ శ్రీ రాజ బాబు గారు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్ధన్ గారు, సంతనూతలపాడు శాసనసభ్యులు శ్రీ బి ఎన్ విజయకుమార్ గారు, పి డి సి సి బ్యాంక్ చైర్మన్ శ్రీ కామేపల్లి సీతారామయ్య గారు, గ్రంథాలయం చైర్మన్ శ్రీమతి సుచిత్ర వైరయ్య చౌదరి గారు, మాజీ మేయర్ శ్రీమతి గంగాడ సుజాత గారు, శ్రీ అయినా బత్తిన ఘనశ్యామ్ గారు, శ్రీ తాతా ప్రసాద్ గారు, శ్రీ శ్రీనారెడ్డి గారు, శ్రీ రమణా రెడ్డి గారు మరియు నాయకులు పాల్గొన్నారు.