ఖమ్మం రాపర్తి నగర్లో 12 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం మరియు హత్యాయత్నం ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసే దారుణం. ఇలాంటి ఘటనలపై సమాజంలోని ప్రతి వర్గం, ప్రజా సంఘాలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు, మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లు స్పందించి బాధిత కుటుంబానికి అండగా నిలవాలి.కానీ ఈ ఘటనపై ఇప్పటివరకు పెద్ద ఎత్తున స్పందనలు కనిపించకపోవడం బాధాకరం. మహిళల భద్రత, చిన్నారుల రక్షణ గురించి మాట్లాడే వారు, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నామని చెప్పుకునే వారు ఈ విషయంలో కూడా అదే స్థాయిలో స్పందించాలి. నేరస్తుడి మతం, కులం, రాజకీయ నేపథ్యం ఏదైనా కావచ్చు – బాధితురాలికి న్యాయం జరగడం మాత్రమే ముఖ్యమైన అంశం.ఈ ఘటనపై వేగవంతమైన దర్యాప్తు జరిపి, నిందితుడికి కఠిన శిక్ష విధించాలి. చిన్నారిపై జరిగిన ఈ అమానుషానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళం విప్పాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు మన పోరాటం కొనసాగాలి. ✊
ఖమ్మం రాపర్తి నగర్ లో 12 ఏళ్ల బాలిక పై అత్యాచారం చేసిన మృగం గౌస్ పాషా అనే వ్యక్తి చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన ఇప్పటి వరకు కుహనా మేధావులు సో కాల్డ్ మేధావులు యూట్యూబ్ చానల్స్ వారు ఇప్పటి వరకు స్పందించలేదు ఎందుకని ఇలాంటి వీడియోలు చేస్తే డబ్బులు రావు అనేగా తెలంగాణ బిడ్డలం తెలంగాణ మా అయ్య జాగీర్ అనే మాట్లాడిన పాతబస్తీ ఆస్మా ఎక్కడికి పోయావ్ ఇదిగో ఇటు రా ఇది చూడు కళ్ళు కళ్ళు కనిపిస్తున్నయా లేకపోతే కళ్ళ జోడు కావాలా ఇప్పుడు నోరు రావడం లేదా నోరు పడిపోయిందా ఏం తెలంగాణ పోరాట యోధులు ఎక్కడికి పోయారు ఈ న్యూస్ కనబడలేదా లేక వినపడలేదా 😡