Filter
Exclude
Time range
-
Near
📢 ట్రూ అప్ – ప్రజలపై కొత్త భారాలు! ⚡ విద్యుత్ వినియోగదారులపై మరోసారి ట్రూ అప్ ఛార్జీల దెబ్బ. 📌 2024–25లోనే అదనంగా ₹2,787 కోట్లు భారం. 📌 రాబోయే మూడు సంవత్సరాల్లో (2025–28) మరికొన్ని ₹15,485 కోట్లు వసూలు చేయాలని డిస్కంల ప్లాన్. 📌 ఒక్క యూనిట్‌పై 40 పైసల అదనపు భారము – ప్రతి గృహానికి, రైతుకి, చిన్న వ్యాపారికి నష్టం. 👉 గత టిడిపి ప్రభుత్వ కాలంలో కుదిరిన అధిక ధరల ఒప్పందాల వల్లే ఈరోజు రాష్ట్ర ప్రజల జేబులపై భారం పడుతోంది. 👉 విద్యుత్ బిల్లులు తగ్గాలి గాని, ప్రతి నెలా కొత్త బిల్లుల కింద కొత్త ట్రూ అప్ భారాలు పెరుగుతున్నాయి. గత 10 ఏళ్లలోనే ట్రూ అప్ పేరుతో ₹34,349 కోట్లు వసూలు చేశారు! #TrueUpScam #TDPFailures #APElectricity #YSRCPVoice
🚨 #BaadudeBaaduduByCBN క‌రెంటు ఛార్జీలు త‌గ్గింపు అంటూ @ncbn త‌ప్పుడు ప్ర‌చారంపై `ప్ర‌జాశ‌క్తి` ప‌త్రిక‌లో విశ్లేష‌కుని వ్యాఖ్య‌. `ప్ర‌యాణికుడి జేబు కొట్టేసి, మ‌ళ్లీ అత‌నికి టిక్కెట్ కొనిచ్చిన మ‌హానుభావుడి క‌థ‌` గుర్తుకు వ‌స్తుంద‌ని కామెంట్‌. #CBNFailedCM #IdhiMunchePrabhutvam #MosagaduBabu #SadistChandraBabu
8
180