Breaking news, political updates, exclusive stories, public opinions & ground-level reporting. We report what others ignore. Stay informed. Stay fearless.

Joined May 2026
135 Photos and videos
ఏపీ ప్రజలు 2024 ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు వెనుక కారణాలను వైసీపీ ఆత్మపరిశీలన చేసుకోవాలని ఏపీ రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ అన్నారు. రెండేళ్ల ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని “నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం”తో ముందుకు తీసుకెళ్తున్నామని, గత వైసీపీ పాలనలో రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి, పరిశ్రమలు, ఇరిగేషన్, ఉపాధి రంగాలు దెబ్బతిన్నాయని విమర్శించారు. ప్రజల తీర్పును గౌరవించాలని సూచించారు. @YSRCParty @JaiTDP @JanaSenaParty @BJP4Andhra #AndhraPradesh #APPolitics #NDA #TDP #NaraChandrababuNaidu #YSRCP #AppasaniRajesh #Rayalaseema #Uttarandhra #APDevelopment #Tirupati #AndhraNews
10
డీఎస్సీపై బహిరంగ చర్చకు వైసీపీ డుమ్మా..! డీఎస్సీ నియామకాలపై పూర్తి వివరాలతో చర్చకు రావాలని టీడీపీ సెంట్రల్ ఆఫీస్ ద్వారా కూటమి సవాల్ విసిరింది. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, శాప్ చైర్మన్ రవినాయుడు సహా కూటమి నేతలు ప్రెస్ క్లబ్ వద్ద గంటసేపు ఎదురుచూసినా వైసీపీ శ్రేణులు కనిపించలేదని విమర్శలు. నిరుద్యోగుల్లో ఆందోళన కలిగించే ఆరోపణలు కాకుండా వాస్తవాలపై చర్చకు రావాలని కూటమి నేతల సవాల్. @JaiTDP @YSRCParty @ncbn @NaraLokesh @AndhraPradeshCM @ysjagan #APPolitics #APDSC #DSC #AndhraPradesh #TDP #YSRCP #CoalitionGovernment #AndhraNews #PoliticalNews #Jobs #Education #APUpdates
14
రాజధానిలో మంత్రి నారాయణ పర్యటన.. వైసీపీ విమర్శలకు కౌంటర్ రాజధానిలో పర్యటించిన మంత్రి నారాయణ కొండవీటి వాగు, పాలవాగుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులను పరిశీలించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ: కొండవీటి వాగు, పాలవాగు పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రెండు వాగులపై మొత్తం 69 బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని చెప్పారు. వర్షపు నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వర్షాకాలంలో ఎక్కడా నీరు నిల్వ కాకుండా ప్రణాళికాబద్ధంగా పనులు చేస్తున్నామని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. భవనాల నిర్మాణ వ్యయాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలకు స్పందిస్తూ: కేంద్ర ప్రభుత్వ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.3,945 అని తెలిపారు. అమరావతి హ్యాపీనెస్ట్ నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.3,393 మాత్రమేనన్నారు. గెజిటెడ్ అధికారుల నివాసాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.3,684 అని వివరించారు. “మనం నిర్మిస్తున్న అనేక భవనాలు ఐకానిక్ ప్రాజెక్టులు కాబట్టి ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంది. పార్లమెంట్ భవనం, తెలంగాణ సచివాలయం వంటి ప్రాజెక్టుల్లో కూడా ప్రారంభ అంచనాల కంటే తుది వ్యయం పెరిగింది” అని అన్నారు. @Dr_NarayanaP @YSRCParty #Amaravati #Narayana #APCapital #AndhraPradesh #APPolitics #KondaveetiVagu #Palavagu #BridgeWorks #CapitalDevelopment #YSRCP #TDP #APGovernment #CapitalProjects #AmaravatiDevelopment #MinisterNarayana #AndhraNews #PoliticalNews #APUpdates #Infrastructure #TeluguNews
27
190 జీవోను వెంటనే అమలు చేయాలి.. 317 జీవో బాధితులకు న్యాయం చేయాలి: కల్వకుంట్ల కవిత 317 జీవో బాధితులైన టీచర్లు, ఉద్యోగులకు వెంటనే న్యాయం చేయాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని ఆరోపించారు. 317 జీవోపై కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన సిఫార్సులతో తీసుకొచ్చిన 190 జీవోను 9 నెలలు గడిచినా అమలు చేయకపోవడంపై ప్రశ్నించారు. ఉద్యోగులను స్వస్థలాలకు బదిలీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్కరినీ బదిలీ చేయలేదని, అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి అయినా న్యాయం చేయాలని కోరారు. 190 జీవోను వెంటనే అమలు చేయాలి.. లేదంటే ఉద్యోగులు, టీచర్ల హక్కుల కోసం తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. @revanth_anumula @OfficeOfKavitha #Kavitha #Telangana #GO190 #317GO #Teachers #Employees #TRS
19
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్..! కార్యకర్తే అధినేత అన్న మాటను నిజం చేసిన లోకేష్ వైకాపా నాయకుల చేతిలో హత్యకు గురైన తోట చంద్రయ్య కుమారుడు తోట వీరాంజనేయులకు ప్రభుత్వ ఉద్యోగం మండలిలో వైకాపా అడ్డుపడినా.. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగం కల్పించిన లోకేష్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ అసిస్టెంట్‌గా నియమితులైన తోట వీరాంజనేయులు అపాయింట్‌మెంట్ లెటర్ అందుకున్న తోట వీరాంజనేయులు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు #NaraLokesh #ChandrababuNaidu #TDP #AndhraPradesh #JaiTDP
1
24
లిక్కర్ స్కాం ఉచ్చు జగన్ చుట్టూ బిగుస్తుందా? రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసిన ఈడి ఒకేసారి 10 చోట్ల ఈడి సోదాలు హవాలా, మనీ లాండరింగ్ కోణాల్లో దర్యాప్తు ముమ్మరం రాజ్ కసిరెడ్డితో పాటు మరో ఆరుగురు నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు లిక్కర్ స్కాంలో అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలెస్ వైపేనా? త్వరలో జగన్‌కు ఈడి నోటీసులు జారీ చేస్తుందా? లిక్కర్ స్కాం కేసులో ఈడి దూకుడు పెంచడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ. దర్యాప్తు ఎటు దారి తీస్తుందో చూడాలి. #LiquorScam #EDRaid #RajKasireddy #AndhraPradesh #YSJagan #MoneyLaundering #Hawala #APPolitics #BreakingNews
24
ఎన్డీయే సమావేశంలో ప్రధాని మోదీ నాయకత్వంపై సీఎం చంద్రబాబు ప్రశంసలు "భారతదేశంలో నిరంతరంగా ఎన్నికై అత్యధిక కాలం ప్రధానమంత్రిగా సేవలందిస్తున్న శ్రీ నరేంద్ర మోదీకి కృతజ్ఞతా తీర్మానాన్ని ప్రవేశపెట్టడం గౌరవంగా భావిస్తున్నాను. సరైన సమయంలో, సరైన చోట, సరైన నాయకుడు మోదీ గారు" అని సీఎం నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రజల అంచనాలను నిరంతరం అధిగమిస్తూ ముందుకు సాగడం ఆయన నాయకత్వానికి నిదర్శనం" అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితి నెలకొన్నా భారతదేశంలో ద్రవ్యోల్బణం సుమారు 3.5 శాతానికి పరిమితమైందని, ఇది ప్రధాని మోదీ నాయకత్వ సామర్థ్యానికి నిదర్శనమని చంద్రబాబు చెప్పారు. "ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా మోదీ నిరూపిత నాయకుడు. ఇన్ని సంవత్సరాల్లో ఆయనను అలసిపోయినట్లు నేను ఎప్పుడూ చూడలేదు. ఆయన ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. అంతేకాదు, ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తారు" అని కొనియాడారు. "ప్రపంచంలోని ఏ నాయకుడితోనైనా మోదీ సమానంగా నిలబడగలరు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఉన్న ప్రజాదరణ దేశానికి గర్వకారణం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతదేశానికి, భారతీయులకు లభిస్తున్న గౌరవం మోదీ గారి నాయకత్వ ఫలితం" అన్నారు. "భారతదేశాన్ని ప్రపంచంలోనే నంబర్-1 ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యం మోదీ నాయకత్వంలో సాకారం అవుతుంది. ఇది భారతదేశానికి నిర్వచనాత్మక క్షణం. స్వర్ణయుగానికి నాంది. 2047 నాటికి వికసిత భారత్ నిర్మాణంపై మా సంకల్పం అచంచలమైనది" అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. @ncbn @JaiTDP #NDA #NarendraModi #ChandrababuNaidu #ViksitBharat2047 #ModiAt12 #IndiaGrowthStory #NDAMeeting #NewDelhi #BJP #TDP #ViksitBharat
25
వైజాగ్‌లో స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కోసం మహిళలకు ఒక్కొక్కరికి ₹100 చొప్పున ఇచ్చి జనాన్ని తరలించారనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ప్రజా మద్దతు లేకపోతే అద్దె జనాలతో రాజకీయ ప్రదర్శనలు చేయడం వైసీపీ దుస్థితికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. @JaiTDP @JanaSenaParty @ncbn @naralokesh @PawanKalyan @BJP4Andhra #Visakhapatnam #VizagSteelPlant #YSRCP #JaganMohanReddy #AndhraPradesh #APPolitics #PoliticalDrama #PaidCrowd #Vizag #SteelPlant #TDP #JanaSena #AndhraNews
37
రాష్ట్ర స్థూల ఉత్పత్తి లక్ష్యాలు, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లపై సీఎం @ncbn సమీక్ష రాష్ట్ర క్యాంపు కార్యాలయంలో ఆర్థిక, ప్రణాళిక, వ్యవసాయ, రవాణా, పర్యాటక శాఖల ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష • 2026-27కు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో శాఖల వారీగా KPIల నిర్దేశం • జాతీయ సగటు కంటే వెనుకబడ్డ సూచికలను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి • రియల్ గ్రోత్ ఆధారిత స్కోరింగ్ సిస్టమ్‌తో పనితీరు అంచనా • ప్రతి నెల 12న ఆర్థిక నివేదికల సమర్పణకు నిర్ణయం • మౌలిక సదుపాయాల పెట్టుబడులతో మల్టిప్లయర్ ఎఫెక్ట్‌పై ఫోకస్ • AI టాస్క్ ఫోర్స్ ద్వారా రియల్ టైమ్ ఆర్థిక మానిటరింగ్ ఆలోచన • 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా డేటా డ్రివెన్ గవర్నెన్స్‌పై దిశానిర్దేశం GVA పెంపు, KPIల మెరుగుదలతో వృద్ధి వేగం పెరుగుతుందని సీఎం అభిప్రాయం. #AndhraPradesh #KPI #GDPGrowth #DataDrivenGovernance #Swarnandhra2047
29
విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాద స్థలాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి రాష్ట్ర ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రతి ఉద్యోగి కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా (రెగ్యులర్/ఔట్‌సోర్సింగ్) ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇది బీమా, పీఎఫ్, గ్రాట్యుటీకి అదనంగా ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్‌లోనే నివాసం కొనసాగింపు, పిల్లల విద్యకు ఆర్థిక సహాయం, ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పనపై హామీ ఇచ్చారు. #VisakhaSteelPlant #Accident #Compensation #AndhraPradesh #SteelPlantIncident
42
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి @naralokesh ను, కొందరు కార్మిక సంఘాల ముసుగులో రాజకీయ నినాదాలతో అడ్డుకోవడం బాధాకరం. “నేను బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వచ్చాను, దయచేసి రాజకీయాలు బయట చేసుకోండి” అని మంత్రి స్పష్టంగా చెప్పినా వినకుండా, పరామర్శ కార్యక్రమాన్ని అడ్డుకోవడం సరికాదు. బాధలో ఉన్న కుటుంబాల మధ్య రాజకీయాలు చేయడం సమంజసం కాదు. బాధితులకు సాంత్వన ఇవ్వడమే ప్రాధాన్యం కావాలి. VC: ABN #VisakhaSteelPlant #HumanityFirst #APPolitics
40
సాక్షి ముసుగులో శవ రాజకీయాలు అడ్డంగా బయటపడిన ఘటనపై టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు కేజీహెచ్‌కు వెళ్లిన @naralokesh పర్యటన సందర్భంగా, స్లోగన్లు ఇవ్వాలంటూ కొందరికి ముందుగానే శిక్షణ ఇచ్చారని టీడీపీ సాక్ష్యాలతో బయట పెట్టింది బాధితులను కలవకముందే హడావిడి, నినాదాల కోసం ప్రయత్నాలు చేయడం సరికాదని కుటుంబ సభ్యులు కూడా అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. @SakshiNews ముసుగులో ఇలా వ్యవహరించడంపై విమర్శలు కొనసాగుతుండగా, @YSRCParty పై టీడీపీ ఆరోపణలు చేసింది.
30
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 11 మంది రాజ్యసభ సభ్యులు ఇచ్చినా ఒక్క మహిళకైనా అవకాశం ఇవ్వని జగన్ గారు, ఇప్పుడు మహిళల గురించి మాట్లాడటం నిజంగా విడ్డూరం. తల్లి, చెల్లిపై కూడా వెన్నుపోటు రాజకీయాలు చేసిన వ్యక్తి మహిళల హక్కులపై మాట్లాడటం ప్రజలకు ఆశ్చర్యంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో 33% మహిళా సీట్ల ప్రకటనపై లోకేష్ నిర్ణయం స్పష్టమైన దిశ చూపుతోంది. మహిళల గౌరవం మాటల్లో కాదు… చేతల్లో ఉండాలి. @sanasathishbabu @naralokesh @ncbn @JaiTDP @ysjagan @YSRCParty #TDP #NaraLokesh #SanaSatish #WomenEmpowerment #APPolitics
28
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి సమీక్ష విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై సిఎస్ సాయి ప్రసాద్, రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్‌తో కలిసి ముఖ్యమంత్రి @ncbn సమీక్ష నిర్వహించారు. • ఘటనలో 8 మంది మృతి చెందగా, 6 మందికి గాయాలు • గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమం • మృతుల్లో 5 మంది పర్మినెంట్ ఉద్యోగులు, 3 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశం • బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులకు సూచన • కేంద్ర ఉక్కుశాఖ మంత్రి HD కుమారస్వామితో సీఎం ఫోన్‌లో మాట్లాడారు • బాధిత కుటుంబాలకు తగిన సాయం అందించాలని విజ్ఞప్తి #VisakhapatnamSteelPlant #Accident #APNews #ChandrababuNaidu #SafetyFirst
38
ఆచంట నియోజకవర్గ పరిధిలో తన అభిమాని సత్యనారాయణని కలిసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రజలతో నేరుగా మమేకమై వారి అభిప్రాయాలు, ఆత్మీయతను పంచుకున్న సందర్భం. @ncbn @JaiTDP #Achanta #ChandrababuNaidu #TDP #AndhraPradesh #CM #PublicMeeting #TeluguDesamParty
32
దేశ ప్రజలకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ క్షమాపణలు చెప్పాలి : తెలంగాణ జనసేన నేత తనీష్ @itsRamTalluri @IAmTanishAlladi @JanaSenaParty #ArikepudiGandhi #Serilingampally #TelanganaPolitics #Janasena #TelanganaNews #PublicApology #MLAControversy #BreakingNews
38
తెలుగు రాష్ట్రాల విద్యాసంస్థల్లో ఇలాంటి బోర్డులు పెట్టాలా? ఏపీలో కార్పొరేట్ విద్యాసంస్థల ప్రభావం రాజకీయాల్లో కూడా కనిపిస్తున్నట్లు కొంతమంది అభిప్రాయపడుతున్నారు. విద్యా రంగం నుంచి వచ్చినవారు పాలనలో, నిర్ణయాల స్థాయిలో కీలక పాత్రలు పోషించడం కూడా చర్చకు దారితీస్తోంది. అదే సమయంలో తమిళనాడులో ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులపై నియంత్రణ విషయంలో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయని ఉదాహరణలు చూపిస్తున్నారు. విద్య వ్యాపారంగా కాకుండా నిజమైన సేవగా మారే రోజు ఎప్పుడు వస్తుంది? @naralokesh #TeluguStates #AndhraPradesh #EducationSystem #CorporateColleges #FeeRegulation #EducationSector #PrivateInstitutions #Governance #Politics #EducationReforms #Society #TamilNaduModel
25
జనసేన నేత డాక్టర్ మాధవరెడ్డి అరెస్ట్ తెలంగాణలో జనసేన నాయకులపై ప్రభుత్వ నిర్బంధం కొనసాగుతోంది. శేరిలింగంపల్లి నేత డాక్టర్ మాధవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి సభను అడ్డుకుంటారనే అనుమానంతో ముందస్తు నిర్బంధ చర్యలు చేపట్టినట్లు సమాచారం. మాధవరెడ్డితో పాటు మరికొందరు జనసేన నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పటాన్ చెరువు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జనసేనలో క్రియాశీలంగా ఉన్న నాయకులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. ఇళ్ల ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. #JanaSena #TelanganaPolitics #DrMadhavaReddy #PoliticalNews #Hyderabad #Patencheru #BreakingNews @JanaSenaParty @PawanKalyan @itsRamTalluri
1
32
శ్రద్ధాంజలి ఈనాడు రామోజీరావు గారి 2వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు భారత మీడియా రంగానికి మార్గదర్శకుడు ఈనాడు, ఈటీవీ ద్వారా ప్రజలకు సేవ చేసిన మహానుభావుడు తెలుగు జర్నలిజానికి కొత్త దిశ చూపిన దార్శనికుడు ఆయన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయం ఆయన చూపిన మార్గం స్ఫూర్తిదాయకం -లలిత్ కుమార్ @CockroachTVNews @etvteluguindia @Ramoji_FilmCity #RamojiRao #Eenadu #ETV #Tribute #RamojiRaoGarikiVandanalu #2ndVardhanthi #TeluguNews #MediaLegend #OmShanti #LalithKumar
26