#paperleakage#neetupdate
*_పేపర్ లీక్ అనేది అంతర్జాతీయ కుట్ర... _*
మోదీని వీక్ చేయడం కోసం.. ఐ ప్రయత్నాలు.మోదీకి టాప్ 5 క్యాబినెట్ టీం మెంబర్ ధర్మేంద్ర ప్రధాన్.వేరే ఏ శాఖలో చేసిన ఇంత హైపు రాదని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ను ఎంచుకొని మరి ఈ కుట్రకు పాల్పడ్డారు. జై శంకర్, అశ్విని వైష్ణవ్ లను ఏమి చేయలేరు. వాళ్ళు బ్యూరో క్రాట్స్ కాబట్టి.అమిత్ షా, రాజానాధ్ సింగ్ తరువాత అత్యంత కీలక వ్యక్తి ధర్మేంద్ర ప్రధాన్ కాబట్టి ఈ కుట్రలు పక్క ప్లాన్ ప్రకారం చేసారు.కేంద్రం దగ్గర మొత్తం రిపోర్ట్ ఉంది. ఏ దేశంలో ప్లాన్ జరిగింది. కేరళ పోలీసులు ఏ విధంగా సహకరించారు. రాజస్థాన్ లో ఎవరు సహకరించారు.ఇది విద్యార్థుల జీవితాలు కాబట్టి కేంద్ర ప్రభుత్వం అచితూచి అడుగులు వేసింది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఇంకా కమ్మిలు ఏ స్థాయిలో పాతుక పోయారు. ఇలాంటి ఘటనలా సందర్బంగా బయట పడుతున్నారు.అన్ని చక్కబెడతారు.ఒక్కక్కటి లెక్కతో సహా తిరిగి ఇస్తున్నారు. (SOURCE)
@PIB_India@PTI_News@raviprakash_rtv@Cockroach4India